Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి స్వాధీనం.

 DBN TELUGU CHANNEL:-


• శంషాబాద్‌ విమానాశ్రయంలో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం. 


• హైడ్రోపోనిక్ గంజాయిని విలువ రూ. 4 కోట్ల.


• బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర గంజాయిని గుర్తించిన ఎయిర్ పోర్టు అధికారులు. 



తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర  రూ. 4 కోట్ల విలువైన 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధికారుల సోదాల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.71.71 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అబుదాబీ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.