డిబిఎన్ తెలుగు న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేడు మంచిర్యాల జిల్లాకి రానున్నారు.
భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాళే శ్వరం ప్రాజెక్ట్ సందర్శన అనంతరం శుక్ర వారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లికి రానున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రవులు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.