DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణంలోని పలు గణపతి మండపాలలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా పూజ అనంతరం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కౌన్సిలర్స్ గోసిక రమేష్, బడికాల కమల, అశోక్ గౌడ్, నాయకులు బడికల రమేష్, నర్సింగం, సురేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.