Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: పిడుగు పడి యువతి మృతి...!

DBN TELUGU:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం పిడుగు పడి ఒకరు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన చోటు చేసుకుంది.


 వివరాల్లోకి వెళితే... బెజ్జూర్ మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన పొడిషం పోచక్క (20) పొడిషం భూధక్క ఇద్దరు కలిసి సొంత చేనులో కాటేపల్లి శివారులో మిరపనారు నాటుతుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే ఒక్కసారిగా పిడుగు పడడంతో పొడిషం పోసక్క అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే భూధక్క కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కాగజ్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..

 ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యం కోసం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.