Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కన్నుమూత...!

DBN TELUGU:- ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల వైద్యులు ఆయనకు గుండె సమస్యకు స్టంట్స్ వేశారు. 






ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల వైద్యులు ఆయనకు గుండె సమస్యకు స్టంట్స్ వేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.