Type Here to Get Search Results !

నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిలో భాగంగా బెల్లంపల్లి  మండలంలోని కన్నాల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న  గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.





ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రామాలకు పెద్దకూట వేస్తున్నారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ, కన్నాల గ్రామ సర్పంచ్ స్వరూప వెంకటస్వామి, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.