బీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా మైనంపల్లి పార్టీ దూరంగా ఉంటున్నాడు. తన కొడుకు రోహిత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చెయ్యగా, ఆయనకు పార్టీ ఒక్కే టికెట్ కేటాయించడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీకి షాక్... ఎమ్మెల్యే రాజీనామా...!
September 22, 2023
0
Tags