Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- రాష్ట్రంలో అదనపు కలెక్టర్ల బదిలీలు.

DBN TELUGU:- రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.


 బదిలీ అయిన వారిలో ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ గా రాజేశం, మంచిర్యాల అదనపు కలెక్టర్ గా మోతిలాల్, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా సీతారామారావు, నిర్మల్ అదనపు కలెక్టర్గా కిషోర్ కుమార్, ఖమ్మం అదనపు కలెక్టర్గా నటరాజ్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా వేణు, యు ఎల్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ గా వేణు మాధవరావు, సంగారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా దేవుజా, టీఎస్ పిఎస్ సి అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ప్రేమ్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.