DBN TELUGU:- మత్స్య గాంధీ మల్టీ స్టేట్ ఫిషర్ మెన్ కోపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా సూరం సంపత్ ను నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పుల్ల బోయిన భీమన్న తనపై ఉన్న నమ్మకంతో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఉన్న చేపల వృత్తిపై ఆధారప డి పనిచేస్తున్న ప్రతి ఒక్క మత్స్యకారులకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా భాగస్వాములై, ప్రతి ఒక్కరూ సేవలు వినియోగించుకోవాలని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.