Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్...!

DBN TELUGU:- సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.342 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు.





రూ.107.96 కోట్ల నగదు జప్తు చేయగా... వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.78 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.35.61కోట్ల విలువైన మాదకద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రూ.123.64కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు.




సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.342 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు. రూ.107.96 కోట్ల నగదు జప్తు చేయగా... వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.78 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.35.61కోట్ల విలువైన మాదకద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రూ.123.64కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.