Type Here to Get Search Results !

కూలిగా అవతారం ఎత్తిన రాహుల్ గాంధీ.

DBN TELUGU:- కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.



అతడు ఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ రైతుల మధ్యకు చేరుకున్నారు. శనివారం హర్యానాలోని సోనిపట్‌లో వరి నాట్లు వేస్తున్న రైతుల మధ్యకు రాహుల్ గాంధీ వెళ్లి. రైతులతో కలిసి ట్రాక్టర్, వారితో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ వరి నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.