Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:- ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి...!

DBN TELUGU:- లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం ఉదయం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.