Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- గుండెపోటు తో DIEO మృతి.

DBN TELUGU:- కరీంనగర్ ఇంటర్ బోర్డ్ విధ్యాధికారిణి (DIEO) రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించారు.



వివరాల్లోకి వెళితే...  కరీంనగర్ చైతన్య పురిలో నివాసముంటున్న రాజ్యలక్ష్మి స్వస్థలం సిరిసిల్ల. 3 సంవత్సరాల ఏడు నెలలుగా కరీంనగర్ ఇంటర్ బోర్డ్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్యలక్ష్మి మృతి పట్ల జిల్లా మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్, ఉద్యోగుల సంఘం నాయకులు ఆంజనేయ రావు సంతాపం ప్రకటించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.